- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు వరదల కారణంగా అధికారులు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. ఈ క్రమంలో అత్తాపూర్ వద్ద మూసీలో ఓ ముసలి సంచారం కలకలం రేపింది. దీంతో మొసలిని గమనించిన స్థానికులు వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న అధికారులు.. వార్నింగ్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో కిస్మత్పూర్ శివారులోనూ 2 మొసళ్ల కళేబరాలను అధికారులు గుర్తించారు.
Next Story