- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హత్య కేసులో నలుగురు అరెస్ట్
by Sridhar Babu |
గత రెండు రోజుల క్రితం జరిగిన పాత విశ్వనాథం హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

X
దిశ, కామారెడ్డి : గత రెండు రోజుల క్రితం జరిగిన పాత విశ్వనాథం హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నేరానికి సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. పాత విశ్వనాథంను హత్య చేసిన కేసులో లక్ష్మీబాయి, ఆమె అల్లుడు రాజశేఖర్, పోచయ్య, జంగం శంకరప్ప అనే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.
- Tags
- Four arrested
Next Story






