- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సెన్సార్ కోసం లంచం.. హీరో Vishal సంచలన ఆరోపణలు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: హీరో విశాల్ సెంట్రల్ సెన్సార్ బోర్డుపై సంచలన ఆరోపణలు చేశారు. ‘మార్క్ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్ కోసం తాను లంచం చెల్లించానన్నారు. సెన్సార్కు రూ.6.50 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. ప్రధాని, మహారాష్ట్ర సీఎం ఈ అంశంలో చొరవ చూపి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన డబ్బు పంపిన అకౌంట్ నెంబర్లను తన పోస్ట్కు జత చేశారు. హీరో దగ్గరి నుంచే లంచం వసూలు చేయడంతో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
ఇవి కూడా చదవండి : హీరో Siddharth కు బిగ్ షాక్.. ప్రెస్మీట్ నుంచి తరిమిన నిరసనకారులు (వీడియో)
Next Story