- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
25 కేజీల గంజాయి పట్టివేత
by Disha Web Desk 18 |
X
దిశ ప్రతినిధి, విజయనగరం:ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ రైల్వే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జి ఆర్ పి రైల్వే ఇన్స్పెక్టర్ కే.వెంకటరావు ఆధ్వర్యంలో ఆదివారం జి ఆర్ పి ఎస్ఐ వి.రవివర్మ సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్, పలు రైలుబండ్లలో తనిఖీ చేస్తుండగా 25.4 కిలోల గంజాయి పట్టుబడినట్లు జి ఆర్ పి ఇన్స్పెక్టర్ వెంకటరావు తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుమిత్ర బడైక్,రేఖమ కముడిలను అరకు రైల్వే స్టేషన్ మీదుగా విశాఖపట్నం, ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 25.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించేందుకు కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ వెంకటరావు తెలిపారు.
Read More..
Next Story