- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
by Disha Web Desk 20 |
X
దిశ, రాజంపేట: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఆరుగొండ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, కుమ్మరి స్వామి (32) కు, అతని భార్యకు మధ్య కొన్ని రోజుల నుంచి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం కూడా ఇంట్లో గొడవ జరిగింది. ఇంట్లో నుంచి చేనులోకి వెళ్లిన మృతుడు రాత్రి పూట పురుగుల మందు తాగి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. మృతిడికి భార్య, కూతురు ఉన్నారు.
Next Story