- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మృతి
ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో మరో భారీ ఎన్కౌంటర్(Encounter) జరిగింది.

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో మరో భారీ ఎన్కౌంటర్(Encounter) జరిగింది. మదన్ వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు(Maoist), భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మరణించారు. సెంట్రల్ కమిటీ మెంబర్ విజయ్ అలియాస్ రామచంద్రా రెడ్డి, డీవీసీ మెంబర్ లోకేష్ సలామే మృతిచెందినట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్లో డీఆర్జీ, ఐటీబీపీ బలగాలు పాల్గొన్నాయి. ఐజీ అభిషేక్ శాండిల్య ఎన్కౌంటర్ను ధ్రువీకరించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






