భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం

by Disha Web Desk |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భద్రాచలంలోని సురక్ష ఆసుపత్రిలో ఓ యువతికి వైద్యులు అబార్షన్ చేశారు. ఆపరేషన్ వికటించడంతో యువతి మృతిచెందింది. దీంతో వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి కుటుంబసభ్యులు సురక్ష ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.


Next Story

Most Viewed