- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ, గూడూరు : ఏడాదిన్నర బాలుడు సరదాగా ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టెలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జంగుతండా గ్రామపంచాయితీ పరిధిలోని ఏఆర్ తండాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఈసం వీరస్వామి వినిత దంపతులకు చెందిన విహన్షుపటేల్ 18నెలల బాలుడు సరదాగా ఆడుకుంటు నీటితొట్టెలో పడడంతో మృతి చెందాడు. అప్పటి దాకా కళ్ళ ముందు తిరిగిన కుమారుడు కానరాని లోకాలకు వెళ్ళడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Next Story