- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్: ఏసీబీకి చిక్కిన తహశీల్దార్.. బాణాసంచా కాల్చి సెలబ్రేషన్స్
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఎస్ ఆర్ పురం లో చోటు చేసుకుంది. రైతు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహశీల్దార్, వీఆర్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్ ఏసీబీకి చిక్కడంతో సర్పంచ్, రైతులు బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
Next Story