- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి మరణం... కన్నీటితో పది పరీక్షకు హాజరైన కొడుకు
గద్వాల జిల్లాలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. అమరవాయి గ్రామానికి చెందిన కరీం (40) అనారోగ్యంతో మృతి చెందాడు.

X
దిశ, అలంపూర్ : గద్వాల జిల్లాలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. అమరవాయి గ్రామానికి చెందిన కరీం (40) అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే, తండ్రి మృతదేహం అంత్యక్రియలకు సిద్ధమవుతున్న తరుణంలో.. కొడుకు సమీర్ 10 తరగతి పరీక్ష రాసేందుకు మానవపాడు పరీక్షా కేంద్రానికి వెళ్ళాడు. ఒకవైపు కన్న తండ్రిని కోల్పోయిన పుట్టెడు దుఃఖం.. మరోవైపు భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష. కన్నీళ్లు కారుస్తూ గుండె నిబ్బరంతో సమీర్ పరీక్షకు హాజరైన తీరు స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది.
Next Story






