సీపీఎం సీనియర్ నాయకుడు మృతి

by Ratna Kumari |   (  Updated:2026-01-21 02:31:46  IST  )

సీపీఎం పార్టీ రూరల్ మండల సీనియర్ నాయకుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ పొన్నెకంటి సంగయ్య మంగ‌ళ‌వారం అర్ధరాత్రి అనారోగ్యంతో మరణించారు.

సీపీఎం సీనియర్ నాయకుడు మృతి
X

దిశ, ఖమ్మం రూరల్ : సీపీఎం పార్టీ రూరల్ మండల సీనియర్ నాయకుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ పొన్నెకంటి సంగయ్య మంగ‌ళ‌వారం అర్ధరాత్రి అనారోగ్యంతో మరణించారు. పార్థివ దేహాన్ని స్వ గ్రామమైన ఏదులాపురంలో సందర్శనార్థం ఉంచుతారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు, అంత్యక్రియలు ఏదులాపురం గ్రామంలో జరపనున్నారు. అత‌ని మృతితో ప‌లువురు ప్ర‌గాఢ సానుభూతిని ప్ర‌క‌టించారు.

Read More..

అనారోగ్యంతో చికిత్స పొందుతూ స‌ర్పంచ్ మృతి

Next Story