- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్లో బోల్తాపడిన స్కూల్ బస్సు.. పలువురు విద్యార్థులకు గాయాలు
స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్లో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్డెస్క్: స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ (Shamshabad)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిస్మస్ పండుగల వేళ రిషి హైస్కూల్కు చెందిన విద్యార్థులు స్కూలు బస్సులో హైదరాబాద్ (Hyderabad)లోని జలవిహార్ (Jala Vihar)కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారి బస్సును వెనుక నుంచి కారు ఢీకొట్టగా శంషాబాద్ సిగ్నల్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయలైనట్లుగా సమాచారం. స్థానికుల సమాచారం మేరకు స్పాట్కు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
Related News : ఘోర బస్సు ప్రమాదం.. తృటిలో తప్పించుకొన్న 42 మంది చిన్నారులు
Next Story






