- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాజేంద్రనగర్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం..
by Disha Web Desk 11 |
X
దిశ, గండిపేట్: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలో షాదాన్ కళాశాల సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వాహనాలను ఢీకొంటూ బస్సు దూసుకెళ్లింది. కాగా ఈ ఘటనలో ముగ్గురు విలేకరులు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనను గమనించి ప్రాణాలు దక్కించుకున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు. బస్సు డ్రైవర్ పై స్థానికులు దాడికి దిగగా వారిని పోలీసులు సముదాయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.
Next Story