- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలక్పేటలో దోపిడీ దొంగల బీభత్సం.. భారీగా నగదు, బంగారం అపహరణ
by Kema Shiva Kumar |
నగరంలో మరోసారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

X
దిశ, వెబ్డెస్క్: నగరంలో మరోసారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మలక్పేట (Malakpet) ఆఫీసర్స్ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ కలకలం రేపుతోంది. అర్ధరాత్రి జరిగిన ఈ చోరీలో రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారంతో పాటు 40 తులాల వెండిని కూడా దొంగలు అపహరించారు. అయితే, చోరీకి పాల్పడింది నేపాలీ ముఠా (Nepali Gang)నే అని పోలీసులకు ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోపిడీ దొంగల కోసం బృందాలుగా విడిపోయి తీవ్రంగా గాలిస్తున్నారు.
Next Story






