ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

by Ajay Maddhiboyina |

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగ్గంపేటలో నేషనల్ హైవేపై కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వ‌చ్చిన కారు బైకుల‌ను ఢీ కొట్టింది.

ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగ్గంపేటలో నేషనల్ హైవేపై కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వ‌చ్చిన కారు బైకుల‌ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. ప్ర‌స్తుతం ఘ‌ట‌నాస్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story