- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మణికొండలో భారీగా నగదు పట్టివేత.. మునుగోడుకు తరలిస్తున్నట్లు అనుమానం!
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని మణికొండలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. మునుగోడుకు తరలిస్తుండగా డబ్బును పట్టుకున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, సూర్య పవన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలకు డబ్బులు ఇచ్చేందుకు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన నగదు దాదాపు రూ. కోటి ఉంటుందని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, సూర్య పవన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ నగదు పట్టివేతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story