- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
by I. Sairam |
వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన కేటిదొడ్డి మండల పరిధిలోని గువ్వలదిన్నె గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, కేటిదొడ్డి : వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన కేటిదొడ్డి మండల పరిధిలోని గువ్వలదిన్నె గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన సమాచారం మేరకు.. గువ్వలదిన్నె గ్రామానికి చెందిన రాజవర్ధన్ రెడ్డి 28వ తేదీ ఉదయం నుంచి కనపడట్లేదని ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. భార్య గీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Next Story






