- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైలుకింద పడి ఒకరి మృతి
by Disha Web Desk 1 |
X
దిశ, రామకృష్ణాపూర్: గుర్తు తెలియని రైలుకింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రామకృష్ణాపూర్ రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పంకజ్ సరోజ్(35)గా గుర్తించినట్లు తెలిపారు. సరోజ్ గత కొన్ని రోజులుగా జగిత్యాలలో ఒక పండ్ల గోదాంలో పని చేస్తున్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు.
- Tags
- person died
- train
Next Story