- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భద్రాచలం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి
by Disha Web Desk 20 |
X
దిశ క్రైమ్, భద్రాచలం : ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవెండి గ్రామానికి చెందిన దంపతుల్లో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story