- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అన్నాచెల్లెళ్లను కాటేసిన విష సర్పం.. అన్న మృతి, చెల్లెలు పరిస్థితి విషమం
by Dishafeatures2 |
X
దిశ, కడప: కడప జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామంలో సోమవారం అర్థ రాత్రి అన్నా చెల్లెలు నవదీప్, భవ్యశ్రీలు నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యారు. పాము కాటుకు అన్న మృతి చెందిగా చెల్లెలు చికిత్స పొందుతోంది. అంకాలమ్మ గూడూరు గ్రామానికి చెందిన రామాంజనేయులుకు నవదీప్ అనే కుమారుడు, భవ్యశ్రీ కుమార్తె ఉన్నారు. సోమవారం వారు నిద్రిస్తున్న సమయంలో ఇద్దరిని పాము కాటు వేసింది.
పాము కాటుకు గురైన విషయాన్ని తల్లిదండ్రులు గమనించి వెంటనే కడపలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు నవదీప్ మృతి చెందగా.. చెల్లెలు చిన్నారి భవ్యశ్రీ పరిస్థితి విషమంగా ఉంది. పాము కాటుకు గురై బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story