- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆలయ పుష్కరిణిలో మునిగి వ్యక్తి మృతి
by Disha Web Desk 1 |
X
దిశ, జహీరాబాద్: మండలంలోని బాదంపేట రాచ్చన్న స్వామి ఆలయ ఆవరణలో గల పుష్కరిణిలో ఓ వ్యక్తి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనలో బిలాల్ పూర్ గ్రామానికి చెందిన ఎం.లక్ష్మయ్య కుమారుడు చంద్రరాజ్(24) మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పి.ప్రశాంత్ (అగ్నిమాపక అధికారి), ఎండీ. రఫీ (లీడింగ్ ఫైర్మెన్), ఫైర్మెన్లు ఎండీ.యూనస్ రంగ ప్రవేశం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం కోసం ఎంత వెతికినా జాడ తెలియ లేదు. ఘటనా స్థలంలో వెలుతురు లేకపోవడంతో గాలింపు చర్యలు వాయిదా వేశారు.
Next Story