- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వడదెబ్బతో వ్యక్తి మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ, శంకర్పల్లి : వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గోపులారం గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే గోపులారం గ్రామానికి చెందిన చీమలి వెంకటయ్య (55) గ్రామంలోని ఫామ్ హౌస్ లోని తోటలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఆదివారం సాయంత్రం గం. 5లకు అస్వస్థత గురి కావడంతో కుటుంబీకులు వెంటనే శంకర్పల్లిలోని లలిత ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన కొద్దిసేపటికి వెంకటయ్య మృతి చెందాడు. వడదెబ్బతో మృతి చెందాడని డాక్టర్లు తెలపడంతో కుటుంబీకులు శవాన్ని ఇంటికి తరలించారు. అతడికి భార్య చంద్రకళ, ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు.
Next Story