- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : ప్రమాదవశాత్తు బావిలో పడి ఈతరాక వ్యక్తి మృతి చెందిన ఘటన తిమ్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జీడి వీరయ్య (35) అదే గ్రామానికి చెందిన అతని బంధువులు చనిపోవడంతో స్నానాలకు వెళ్ళాడు. పొలం వద్ద గల బావిలో పడి ఈతరాక మృతి చెందినట్లు ఎస్సై అంజిరెడ్డి తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తిలోని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
Next Story