- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య..
by Disha Web Desk 11 |
X
దిశ, పరిగి: భార్య ఉండగా మరో మహిళ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిగి ఎస్ఐ పి. విటల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం యాబాజిగూడ గ్రామానికి చెందిన మాల కుమార్ భార్య పిల్లలు ఉన్నారు. వీరు కొంతకాలంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. గ్రామానికి చెందిన మరో మహిళ తనను వివాహం చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది.
దీంతో మనస్థాపానికి గురైన మాల కుమార్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story