- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఛీ.. ఛీ.. స్మగ్లింగ్ కోసం చివరకు ఆ అవయవాన్ని కూడా వదల్లే!
by Disha Web Desk 19 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం భారీగా బంగారం పట్టుబడింది. నిర్ధిష్ట సమాచారంతో కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు మస్కట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో వింతేముంది అనుకోకండి.
అతగాడు చేసిన బంగారు స్మగ్లింగ్ తీరును చూసి ఎయిర్పోర్టు అధికారులు కూడా నివ్వెరపోయారు. పేస్ట్ రూపంలో బంగారాన్ని అతడు దాచిన ప్లేస్ను చూసి అధికారులు అవాక్కయ్యారు. అయితే ఆ ప్రయాణికుడు రూ. 42,78,768 విలువ గల, 685.7 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో పురీషనాళంలో దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
Next Story