- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పడవ ప్రమాదంలో 21కి చేరిన మృతుల సంఖ్య
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: మలప్పురం పడవ బోల్తా పడిన విషాద ఘటనలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. కేరళ రాష్ట్రంలోని జిల్లాలో తానూర్ తీరంలో పర్యాటకుల బోటు బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన 21 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో అత్యధికంగా చిన్న పిల్లలే ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇంకా చాలా మంది గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో బురద అధికంగా ఉండటంతో తీవ్ర అంతరాయం జరుగుతుందని సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు.
Next Story