- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాగుట్టలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
హైదరాబాద్ నడిబొడ్డున ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ నడిబొడ్డున ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. పంజాగుట్టలో బైక్ ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్థానికులు అడ్డుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
Next Story






