- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య..
by Disha Web Desk 11 |
X
దిశ, నవాబుపేట: మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని కూచూర్ గ్రామానికి చెందిన జోగు రామస్వామి (45) మంగళవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై పురుషోత్తం తెలిపారు. రామస్వామికి గల అనారోగ్యం విషయంలో భార్యాభర్తలు ఇరువురు తరచూ గొడవపడేవారని, మంగళవారం కూడా భార్యతో గొడవపడిన రామస్వామి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య కలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
Next Story