- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విషాదంలో విషాదం..ఒకే కుటుంబంలో నలుగురు మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ రామాయంపేట/చిన్నశంకరంపేట : మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబకలహాలతో 10రోజుల క్రితం పురుగు మందు తాగి ఎల్లం అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు అందించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం చనిపోయాడు. కాగా, మంగళవారం అతని భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.
Next Story