- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం
by Disha Web Desk 1 |
X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన నంగునూర్ మండలం రాంపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని విజయలక్ష్మి ఇండస్ట్రీలో గన్నీ బ్యాగులకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది రైస్ మిల్లుకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో సుమారు ఆరు వందల గన్నీ బ్యాగులు బూడిదయ్యాయి. ఈ మేరకు రాజగోపాల్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story