- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఇందౌర్లో ఓ క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించారు. బనగంగా ప్రాంతంలోని ఓ వంతెన వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story