మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

by Disha Web Desk 19 |
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఇందౌర్‌లో ఓ క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించారు. బనగంగా ప్రాంతంలోని ఓ వంతెన వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed