- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కోరమండల్ లోకోపైలట్ మృతి
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 2న ఒడిశాలోని బాలాసోర్ లో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ను కోరమండల్ రైలు ఢీకొనడంతో దాదాపు 290 మంది ప్రయాణికులు చనిపోగా.. 900 మంది వరకు గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ (డ్రైవర్) మహంతి మరణించారు. భువనేశ్వర్ ఆపుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితమే చనిపోయినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా ఈ ప్రమాదానికి లోకో పైలట్ కు ఎలాంటి సంబంధం లేదని , సిగ్నల్స్ లో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story