- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకున్న.. కోరమండల్ నుంచి బయటపడ్డ వ్యక్తి కామెంట్స్
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశంలోని ప్రతి ఒక్కరిని కలచి వేసిన సంగతి విదితమే. ఒకే ప్రదేశంలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై.. 280 మంది మంది మృతి చెందడం, 500 మందికి పైగా గాయాలవ్వడం ఎంతో బాధాకరమైన ఘటన. అయితే చివరి నిమిషంలో పని పడడంతో రైలు ఎక్కకుండా బాలాసోర్కు చెందిన గౌతమ్ దాస్ అనే వ్యక్తి ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ బాలాసోర్ నుంచి కటక్ వెళ్లడానికి అతని భార్య విష్ణుప్రియ(22), అత్త, బావమరిది ఆ ట్రైన్ ఎక్కడంతో కొద్ది దూరం వెళ్లగానే ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న గౌతమ్ వెంటనే ఘటన స్థలికి చేరుకున్నాడు. అప్పటికే వారు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Next Story