- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడిరోడ్డుపై కారులో చెలరేగిన మంటలు
by velandi.Saikiran |
కోదాడ -జడ్చర్ల జాతీయ రహదారిపై వెళుతోన్న కారులో మంటలు చెలరేగాయి.

X
దిశ, చారకొండ: కోదాడ -జడ్చర్ల జాతీయ రహదారిపై వెళుతోన్న కారులో మంటలు చెలరేగాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. కోదాడ -జడ్చర్ల రహదారిపై శ్రీశైలం రోడ్డు కూడలి సమీపంలో ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, మంటలు చెలరేగిన నేపథ్యంలో అలర్ట్ అయిన ముగ్గులు ప్రయాణికులు, కారు దిగి అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






