- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను బీఎస్ఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన బీఎస్ఎఫ్ పోలీసులు.. ఓ కారులో యాబా టాబ్లెట్స్ (డ్రగ్స్) ఉన్నట్లు గుర్తించారు. రూ.1.7 కోట్ల విలువైన 17 వేల యాబా టాబ్లెట్లతో పాటు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






