- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భార్యా, భర్తల హత్యకు కారణం అదేనా..
by Disha Web Desk 20 |
X
దిశ, జన్నారం : పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తి రెండు నిండు ప్రాణాలను తీశాడు. ఈ విషాదకర సంఘటన జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో జినుక లచ్చన్న(55), జినుక రాజేశ్వరి (53) దంపతుల దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వారిపై దాడి చేసి హత్య చేసినట్టు సమాచారం. జినుక లచ్చన్నకు అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబంతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ హత్యకు పాత కక్షలు కారణమని చెబుతున్నారు. కాగా, హత్య అనంతరం నిందితుడు జన్నారం పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ డబుల్ మర్డర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story