- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Crime News: వదినను హతమార్చిన మరిది.. కారణం అదేనా..?
by Disha Web Desk 7 |
X
దిశ, వెబ్డెస్క్: వదిన అంటే తల్లితో సమానం అంటారు. కానీ, అలాంటి వదిననే పొట్టన పెట్టుకున్నాడో మరిది. ఈ దారుణ ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. మృతురాలు సునంద.. నిందుతుడు మంజునాథగా పోలీసులు గుర్తించారు.
కుందగోళ తాలూకా ఏరినారాయణపుర గ్రామానికి చెందిన సునంద(మృతురాలు)ను.. ఆమె మరిది మంజునాథ(నిందితుడు) పట్టపగలే అతి కిరాతకంగా కొడవలితో నరికి చంపేశాడు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితులను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం.. ఈ హత్య కుటుంబ కలహాలతో జరిగిందా? లేక వివాహేతర సంబంధమా? మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- crime
Next Story