హైదరాబాద్‌లో దారుణం.. హత్య జరిగిన 6 నెలల తర్వాత దొరికిన మృతదేహం

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముషీరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్

హైదరాబాద్‌లో దారుణం.. హత్య జరిగిన 6 నెలల తర్వాత దొరికిన మృతదేహం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముషీరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్(Lower Tank Bund) పరిధిలో ఆరు నెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ఒక మహిళను హత్య చేసి డీబీఆర్ మిల్లులోని మూడో అంతస్తులో ఉన్న సంపులో పడేశారు. హత్య జరిగి 6 నెలలు అవ్వడంతో పూర్తిగా మృతదేహం(Dead Body) అస్థిపంజరంగా మారింది. సోమవారం అటుగా వెళ్లిన వారు.. అస్థిపంజరాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సామాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దోమలగూడ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story