- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ ఎంపీ కన్నుమూత
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: ఆగ్రాకు చెందిన బీజేపీ రాజ్యసభ మెంబర్ హర్ ద్వార్ దూబే (74) సోమవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన.. ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు. కాగా దూబే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ సారి మంత్రిగా కూడా పని చేశారు. ఇక ఎంపీ హర్ ద్వార్ దూబే మృతి పట్ల పలువరు బీజేపీ ఎంపీలు సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు రాజేంద్ర అగర్వాల్, రాకుమార్ చహాద్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Next Story