- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బడా పహాడ్ దర్గాకు వెళ్తుండగా ఆటో బోల్తా.. ఇద్దరి మృతి
by Disha Web Desk 12 |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడా పహాడ్ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ దర్గాలో ఒకటైన బడాపహాడ్ను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఉన్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. 5 గురికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో హైమది(50) మోయిన్ (42 ) లను కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ వాసులుగా గుర్తించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కొరకు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ నిద్ర మత్తు ప్రమాదానికి కారణమని తెలిసింది.
Next Story