పేకాటరాయుళ్ల అరెస్ట్

by Disha Web Desk 1 |
పేకాటరాయుళ్ల అరెస్ట్
X

దిశ, ఖానాపూర్ : ఖానాపూర్ మండల పరిధిలోని గోసంపల్లె గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఆ పేకాట స్థావరలపై మంగళవారం పోలీసులు మెరుపు దాడి చేసి ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఈ దాడుల్లో రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది రవి, తదితరులు పాల్గొన్నారు.



Next Story