- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ దెబ్బకు మరో రైతు మృతి
by Ratna Kumari |
రాష్ట్రంలో ఎండలు విఫరీతంగా ఉన్న విషయం తెలిసిందే. రోజు రోజుకు వడ దెబ్బ కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది.

X
దిశ, ఏటూరు నాగారం : రాష్ట్రంలో ఎండలు విఫరీతంగా ఉన్న విషయం తెలిసిందే. రోజు రోజుకు వడ దెబ్బ కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం మరో వృద్ధ రైతు మృతి చెందిన సంఘటన ఏటూరు నాగారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రం ఓడ గూడానికి చెందిన కర్ల నర్సయ్య అనే రైతు ఎండ తీవ్రతను తట్టుకోలేక ఊపిరి ఆడకపోతే స్థానిక వరప్రసాద్ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ నర్సయ్య మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. ఇంటి యజమాని కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం నర్సయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు.
Next Story






