- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంగలూర్లో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇవాళ ఎదురుకాల్పులు జరిగాయి.

X
దిశ, భద్రాచలం: భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇవాళ ఎదురుకాల్పులు జరిగాయి. వివరాల్లోకి వెళితే.. గంగలూర్ ప్రాంతంలో డీఆర్జీ జవాన్లు, లోకల్ పోలీసులతో కలిసి కూబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరుపక్షాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ ఇద్దరు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్ను జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
Next Story






