గుర్తు తెలియని మృతదేహం లభ్యం..

by Disha Web Desk 20 |
గుర్తు తెలియని మృతదేహం లభ్యం..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట కొత్త బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన విరాల ప్రకారం కొత్త బస్ స్టాండ్ సులబ కాంప్లెక్స్ వెనకాల 35 నుండి 40 సంవత్సరాల గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడు. మృత దేహం కుళ్ళిపోయిన స్థితిలో దుర్వాసని వస్తున్నది. ఆనవాలు గుర్తు పట్టుటకు వీలులేకుండా ఉంది. బ్లూ కలర్ పాంట్, లేతబ్లూ వైట్ కలర్ లో షర్ట్ ధరించి ఉన్నాడు. ఆర్టీసీ కానిస్టేబుల్ గాంధారి కేశవాచారి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.



Next Story

Most Viewed