- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దారుణం.. తల్లి మందలించడంతో విద్యార్థిని సూసైడ్
by Disha Web Desk 19 |
X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చదువుపై మరింత దృష్టి పెట్టాలని తల్లి మందలించటంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఇందిరానగర్ నివాసి అనూష (19) నీట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. అయితే, మరింతగా చదవాలని, లేకపోతే ర్యాంక్ రాదని తల్లి మందలించింది. దాంతో బుధవారం అనూష తన ఫోన్ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, అనూష మృతదేహం రామంతాపూర్ చిన్న చెరువులో గురువారం నీటి పైకి తేలింది. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహన్ని వెలికి తీసి మార్చురీకి తరలించారు.
Next Story