- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పురుగుల మందు తాగి యువకుడి మృతి..
by Disha Web Desk 11 |
X
దిశ, చిన్నంబావి: పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొప్పునూరు గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొప్పునూరు గ్రామానికి చెందిన సాయికుమార్ (23), ఇటీవల అనారోగ్యానికి గురికావడం తో తీవ్ర మనస్తాపనికి గురై బుధవారం పురుగుల మందు తాగాడు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో శనివారం మృతి చెందాడు. దీంతో యువకుడి తల్లి దండ్రులు నరసింహ, లక్ష్మిదేవమ్మా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story