- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
by Dishafeatures2 |
X
దిశ, ఉత్తరాంధ్ర: అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో చింతల వీధి గాటి వద్ద ఎదురెదురుగా వస్తున్న బొలెరో, జీప్ ఢీకొని జీప్ బోల్తా పడిన ప్రమాదంలో జయలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి కి తరలించి గాయాలైన వారికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Next Story