రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Ratna Kumari |

రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న మిర్యాల‌గూడ మండ‌లం గూడురులో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, మిర్యాలగూడ : రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న మిర్యాల‌గూడ మండ‌లం గూడురులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామానికి చెందిన చిమట రామలింగం (65) రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియ‌ని లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో రామ‌లింగం అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story