- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పిడుగుపాటుకు వ్యక్తి మృతి..
by Disha Web Desk 11 |
X
దిశ, భూత్పూర్: మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామం వద్ద గురువారం పిడుగుపాటుతో అడ్డాకుల మండలం వర్ని గ్రామానికి చెందిన అశోక్ సాగర్ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. తన సొంత గ్రామం నుంచి తన మామతో కలిసి మోటార్ సైకిల్ పై హైదరాబాద్ బయలుదేరారు. అన్న సాగర్ గ్రామం దాటిన తర్వాత వర్షం కురవడంతో రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టు కిందకు వెళ్లారు. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో పాటు అశోక్ సాగర్ కు అత్యంత సమీపంలో పిడుగు పడింది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు. అతని మామ కొంత దూరం ఉండడంతో అతనికి ప్రమాదం తప్పింది.
Next Story