కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

by Disha Web Desk 20 |
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
X

దిశ, కాసిపేట : మండలంలోని వెంకటాపూర్ నాయకపుగుడాలోని మంగ పూజిత (19) కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది ఈ నెల 8న పురుగుల మందు తాగింది. అది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పూజిత చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి గంపల రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed